ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు మళ్ళీ నోటిఫికేషన్ పడనుందా..?
ఏపీ లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల ఎన్నికల కమీషనర్ మున్సిపల్ ఎన్నికల విషయంలో రకరకాల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే....
తెలంగాణ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లకి నేడు ఆఖరు రోజు
తెలంగాణ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు వేసేందుకు ఈ రోజు ఆఖరు రోజు. హైదరాబాద్ – మహబూబ్ నగర్ – రంగారెడ్డి ఎమ్మెల్సీ కి నామినేషన్ లు దాఖలు వేయనున్నారు. అయితేే...
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పిన సీనియర్ నేత..!
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. అయితే తెలంగాణలో రాజేంద్రనగర్ బుద్వేల్కు చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కె.ఎస్. దయానంద్(డేవిడ్) తన పదవికి రాజీనామా...
మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలమ్మ ను కొట్టారు చంద్రబాబు..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం లో ప్రధాని మోడీ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే...
టీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె సురభి వాణీదేవిని
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని పేరును టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె ఈ నెల 22 వ తేదీన నామినేషన్...
పెట్రోల్, డీజిల్పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న 2వ రాష్ట్రం తెలంగాణే..!
మన దేశంలో డీజిల్, పెట్రోల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతోనే వున్నాయి . కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ సెంచరీ దాటేసింది .. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా...
పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్.. ఇక బీజేపీదేనా?
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.. ఊహించినట్టే బలపరీక్షలో సీఎం నారాయణస్వామి నెగ్గలేదు. తమ ప్రబుత్వవాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన సంఖ్యాబలాన్ని చూపించలేకపోయారు. సరైన సంఖ్యా బలం లేనందున అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే నారాయణస్వామి బయటకు...
హిందూపూర్ లో బాలకృష్ణ కి వైసీపీ షాక్
నందమూరి బాలకృష్ణ గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ చాలా దారుణ ఓటమి పాలు అయినప్పటికీ హిందూపురం నియోజక వర్గంలో ఎమ్మెల్యే గా గెలిచారు. అయితే హిందూపురం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికలలో నందమూరి...
ఈ ఏడాది చంద్రయాన్ 3 ప్రయోగం లేనట్టే ..!
చంద్రయాన్ 3 ఈ ఏడాది ఈ ప్రయోగం చేసే అవకాశం లేదని ఇస్రో చెపింది. అయితే 2022లో చంద్రయాన్-౩ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తాం అని తెలియచేసినారు. చంద్రయాన్-2 2019 సెప్టెంబరు నాటి ప్రయోగం...
ఏపీలో పోలీసులకి కూడా రక్షణ లేకుండా పోయింది
ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ నేతల తీరుపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ లేదు అని...